సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది... జమ్మూ కాశ్మీర్ లోని కృష్ణ ఘాటి సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఈ రోజు ఉదయం కాల్పులకు తెగబడింది...
పాక్...
ఏపీలో కరోనా వైరస్ చాపకిందనీరులా పాకిపోతుంది... రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అయినా కూడా కరోనా కేసులు...
క్రీడాలోకంలో విషాదం అలముకుంది, నెంబర్ వన్ ఫస్ట్ క్లాజ్ క్రికెటర్ వసంత్ రాయిజి(100) శనివారం ఉదయం కన్నుమూశారు. జనవరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా 100వ పుట్టిన రోజు జరుపుకొన్నారాయన.. ఇక...
దేశంలో కరోనా వైరస్ విజృంబిస్తోంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది... తాజాగా కరోనాతో ఒక ఎమ్మెల్యే మృతి చెందారు... డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ కరోనాతో...
యావత్ ప్రపంచం అంతా కన్నీరు పెట్టింది కేరళలో ఏనుగు మృతితో, ఇలా గర్భంతో ఉన్న ఏనుగుని ఎలా చంపేశారు అని అందరూ బాధపడ్డారు, పైనాపిల్ లో బాంబు పెట్టి దానికి అందించారు...
ఈ వైరస్ మహమ్మారి చిత్ర పరిశ్రమని కూడా వదలడం లేదు, ఇక్కడ కూడా పలువురు దర్శక నిర్మాతలకు హీరోలకు వారి కుటుంబ సభ్యులకి పాకేసింది. తాజాగా బాలీవుడ్ లో చాలా మందికి ఈ...
ఒక యువకుడు తాకట్టు పెట్టిన ఫోన్ ను విడిపించుకోలేక ఆత్మ హత్య చేసుకున్నాడు ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది... సాంబశివ ఈశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు విజయ్ అనే వ్యక్తి బేల్దారీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...