Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా...
ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా...
ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే...
ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది, ఈ ఎన్నికల్లో మొత్తం కోటీ 47 లక్షల మంది ఓటర్లు...
త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు భాజపా సిద్ధమవుతోంది. అందులో భాగంగా హరియాణా, దిల్లీ, మహారాష్ట్రలో ఎన్నికల ఇన్ఛార్జిలను నియమించింది. దిల్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...