ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను అరెస్టు చేశారు. ఆయన నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం అధికారులు కేజ్రీవాల్ ను అదుపులోకి...
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి కవిత అక్రమాలకు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా...
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై కవిత ఇంట్లో ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం...
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. ఈ మేరకు ఈనెల 26న విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు జారీ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు గురువారం కవితకు నోటీసులు అందించారు. ఈ నోటీసులను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిల్ల అప్రూవర్ గా మారిన...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....