నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు......
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి తాజాగా శాసనసభలో ప్రకటించారు... దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి... జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలనలా ఉందని...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...