నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు......
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి తాజాగా శాసనసభలో ప్రకటించారు... దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి... జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలనలా ఉందని...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...