హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపడుతున్న వరి దీక్షలో..రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్...
భారతదేశం వ్యవసాయ ఆధారితం. దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు. సమస్త ప్రజలకు ఆకలి తీర్చే అన్నదాత తాను, ఎంత ఉన్నతమైన వ్యక్తికైనా తాను ఏ హోదాలో ఉన్న రైతు పండించిన పంట ద్వారానే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...