ఒడిశా రాష్ట్రంలోని ఎంతో ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుని ఆలయం. ఈ ఆలయం చివరి దేవదాసి పారస్మణి దేవి ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె నేడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...