రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం...
పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం
సైబర్ వారియర్ 2.0 సిరీస్ అవిష్కరించిన డిజిపి
మహిళల రక్షణ విషయంలో మరింత పటిష్ట చర్యలు
దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్...
దళిత మహిళ మరియమ్మ మృతిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది....
కొన్ని మానమ మృగాలు అడవిలో కాదు సమాజంలో తిరుగుతున్నాయి....అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారానికి తెగపడుతున్నారు...దుబాయ్ లాంటి చట్టాలు అమలు చేస్తే కాని ఇక్కడ ఈతెగింపులు తగ్గవు అంటున్నాయి మహిళా సంఘాలు...ముక్కుపచ్చలారని జీవితాన్ని బుగ్గిపాలు...
రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని...
తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి నాయకులతో రహస్యంగా కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు....