ఏపీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అన్యం పుణ్యం తెలియని బాలుడు, ఇద్దరు చిన్నారులు ఇష్టంగా నేరేడు పండ్లు తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన ఘటన కర్నూలు జిల్లాలోని కోసిగి బీసీ కాలనీలో...
ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ రామకృష్ణ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల కాలంలో పాత్రికేయులు గుండె సంబంధ సమస్యలతో మృతి...
ఓ జంతువుని చంపడం ఎంతో పాపంగా భావిస్తాం.. ఇప్పుడు ఆస్ట్ర్రేలియా అడవుల్లో కార్చిచ్చు వల్ల సుమారు 100 కోట్ల జీవులు చనిపోయాయి అని లెక్కిస్తున్నారు.. ఈ సమయంలో మరికొన్ని జీవులని స్వయంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...