ప్రజలు ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో వీటి ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇలాంటి...
ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడనుంది. దాంతో టి.ఎస్ . ఆర్టీసీ డీజిల్ సెన్ విధింపుపై ప్రత్యామ్నాయ లేక రాసారు. అంతేకాకుండా దీనికి ప్రజలు కూడా సహకరించాలని...
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సామాన్యుడు విలవిలలాడుతుంటే..అది చాలదా అంటూ మరోసారి ఇందన ధరలు పెంపు అంటూ...
పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్, నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా నిర్మల్ లో భారీ సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు 20 వేలకు పైగా...
కరోనా సమయంలో ఆటోవాలాలకుచాలా ఇబ్బంది ఎదురైంది. దాదాపు ఏడాదిగా పూర్తి సంపాదన ఇంటికి తీసుకువెళ్లేక పోతున్నాం అంటున్నారు. మాములుగానే గిరాకీ లేదు అలాంటిది కరోనా సమయంలో బయటకు ఎవరూ రావడం లేదు. అలాగే...
బీఎస్-6 వాహనాల గురించే ఇండియాలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు, అయితే ఇక ఈ వాహనాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయి, ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...