ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే' భారత్లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా..స్పీచ్ టు టెక్స్ట్ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది....
డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారులు చిటికెలో చెల్లింపులు చేయడానికి యుపిఐని ఆశ్రయిస్తున్నారు. లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోజు లక్షల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ఇక కొందరికి డబ్బులు కట్ అవుతాయి,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...