ఈ మధ్య జరిగిన మ్యాచుల్లో అద్బుత ఇన్నింగ్స్ అంటే ఈరోజు జరిగిన హైదరాబాద్ మ్యాచ్ అనే చెప్పాలి, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మెరిసింది.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...