కర్నూల్ జిల్లా త్వరలో న్యాయ రాజధాని కాబోతుంది... ఒకప్పుడు కర్నూల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉంది... అలాంటి కర్నూల్ జిల్లా కరోనా వైరస్ దేశంలోనే ముందుంది... దేశంలో అన్ని జిల్లాలతో పోల్చి...
మన దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... పట్టణాలకే కాదు ఈ మహమ్మారి దాటికి ప్రతి పల్లె తల్లడిల్లుతోంది... కోవిడ్ కు ప్రతి గుండె అల్లాడుతోంది... ఈ కీలకమైన సమయంలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... సర్కార్ తీసుకుంటున్న చర్యలవల్ల రాష్ట్రంలో కరోనాను కొంతమేరకు అరికట్టారని...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి... తాజాగా మరో 19పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు చేరింది...
తాజాగా నెల్లూరు, కృష్ణా 6 చిత్తూరు జిల్లాలో...
ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.. కేవలం నిన్న ఒక్క రోజే డబుల్ కేసులు నమోదు అయ్యాయి, ఏకంగా 20 నుంచి 30 మాత్రమే పాజిటీవ్ కేసులు అనుకుంటే...
ఏపీలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది... నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసులేని జిల్లాలో ఒకే సారి 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.... దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు... పశ్చిమ గోదావరి...
రాజధాని గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది... ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ సత్తా చాటింది...
నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 71 ఎంపీటీసీ...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య...
గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రచ్చ తీవ్రతరం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు...
అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పట్టుకుని ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు...