పవిత్ర కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వారణాసి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు మోదీ. కాలభైరవ ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించారు.
ప్రధాని మోదీ ప్రారంభించనున్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...