తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు. మంగళవారం రోజు సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్తో...
స్వాతంత్య్రానంతరం తెలుగు నేలపై ఆవిర్భవించిన రెండు పార్టీలు మాత్రమే 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం అయితే రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి. స్వరాష్ట్ర సాధన...
వేలూరు లోక్సభ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కాథిర్ ఆనంద్ గెలుపొందారు. ఆయన 8460 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ శన్ముగం గట్టి పోటీ ఇచ్చారు. ఇద్దరికీ నాలుగు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...