Tag:. Do you

రూ.210తో నెలకు రూ.5000 పెన్షన్‌..ఎలాగో తెలుసా?

పదవీ విరమణ తర్వాత కూడా మీరు పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన ప్రయోజనం కలిగిస్తుంది. ఇందులో మీరు, మీ భార్య వేర్వేరు ఖాతాలను తెరవడం...

చల్లని నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తెలియక కూల్‌ వాటర్‌తో స్నానం చేస్తుంటారు. చల్లని...

మీకు వేగంగా భోజ‌నం చేసే అల‌వాటు ఉందా?

సాధార‌ణంగా మనం రోజుకు మూడు పూట‌లా భోజ‌నం చేస్తుంటాం. కానీ ఈ ఉరుకుపరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది భోజ‌నాన్ని వేగంగా తినడం అలవాటు చేసుకుంటున్నారు....

ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పెద్దలు ఇంటికొక క‌రివేపాకు చెట్టును పెంచుకోవాల‌ని సూచిస్తుంటారు. ఎందుకంటే  క‌రివేపాకు చెట్టు కేవ‌లం ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్క‌గానే కాకుండా ఆదాయాన్ని పెంచే మొక్క‌గా కూడా  ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా క‌రివేపాకు చెట్టును పెంచుకోవ‌డం...

ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా..ఆషాడంలో ప్రతి అమ్మాయి గోరింటాకు పెట్టుకుంటుంది. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఈ గోరింటాకు పని చేస్తుందట. అదెలాగో ఇప్పుడు...

మోచేతుల నలుపు త‌గ్గించే సింపుల్ చిట్కాలు మీకోసం..!

మనలో చాలామందికి శరీరమంతా తెల్లగా ఉండి మోచేతులు, మోకాళ్ల వద్ద నల్లగా ఉందని చింతిస్తుంటారు. నలుపుదనాన్ని తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్స్ కు వెళుతూ వివిధ రకాల క్రీమ్స్ వాడుతుంటారు. దానివల్ల శరీరంపై...

వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటున్నారా? అయితే ప్రమాదం పొంచి వున్నట్టే..

చాలా మంది వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా తినేవారికి ప్రమాదం పొంచివున్నట్టే అంటున్నారు నిపుణులు. ఇలా తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అనేక...

రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...