కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది... వ్యాధితో బాధపడుతోన్న వైద్యులు సిబ్బందిని కూడా బలి తీసుకుంటుంది... ఇప్పటి వరకు 99 మంది వైద్యులు కరోనా వైరస్ సోకి చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...