కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... ఈ వైరస్ గాలి ద్వారా వస్తుందని చాలామంది భావించారు... కానీ దీనికి క్లారిటీ ఇచ్చారు వైద్యులు... కరోనా వైరస్ గాలి ద్వారా రాదని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది... తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది... దీంతో రాష్ట్రం మొత్తంమీద కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది... కుత్బుల్లాపూర్ కు...
చాలా మందికి కోరోనా విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి, అయితే జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి వస్తేనే కరోనా వస్తుందా ? మరే సింటమ్స్ కనిపించవా అనే అనుమానం చాలా మందిలో...
ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు దిల్లీలో కనిపించకుండా పోవడం పెద్ద సంచలనం అయింది...అయితే డాక్టర్ దిలీప్ సత్యది అనంతపురం జిల్లా హిందూపురం కాగా.. డాక్టర్ హిమబిందు సొంతూరు కడప జిల్లా ప్రొద్దుటూరు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...