కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... ఈ వైరస్ గాలి ద్వారా వస్తుందని చాలామంది భావించారు... కానీ దీనికి క్లారిటీ ఇచ్చారు వైద్యులు... కరోనా వైరస్ గాలి ద్వారా రాదని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది... తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది... దీంతో రాష్ట్రం మొత్తంమీద కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది... కుత్బుల్లాపూర్ కు...
చాలా మందికి కోరోనా విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి, అయితే జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి వస్తేనే కరోనా వస్తుందా ? మరే సింటమ్స్ కనిపించవా అనే అనుమానం చాలా మందిలో...
ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు దిల్లీలో కనిపించకుండా పోవడం పెద్ద సంచలనం అయింది...అయితే డాక్టర్ దిలీప్ సత్యది అనంతపురం జిల్లా హిందూపురం కాగా.. డాక్టర్ హిమబిందు సొంతూరు కడప జిల్లా ప్రొద్దుటూరు....
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...