రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు.... ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...