రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు.... ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) కొట్టివేసింది. ఒకే...
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం...