దేశం అంతా ఎదురుచూసిన ఘట్టం పూర్తి అయింది.. నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. చివరకు ఏడేళ్ల తర్వాత వీరి నలుగురికి ఉరి శిక్ష...
మొత్తానికి నిర్భయకు న్యాయం జరిగింది.. ఈ దారుణం జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఆనలుగురు దుర్మార్గులకి ఉరిశిక్ష అమలు చేశారు, అయితే ఈ విషయంలో దేశం అంతా సంతోషించింది, ఇలాంటి వారికి లేటుగా...
దేశం అంతా నేడు ఈ వార్త విని ఆనందంలో ఉంది, ఉరిశిక్ష అమలు చేశారు అని తెలియడంతో నిర్భయకు సరైన నివాళి అని నేడు ఆమె ఆత్మశాంతిస్తుంది అని అంటున్నారు, ఈ నలుగురు...
నిర్భయ కేసులో నలుగురు దోషులని నేడు ఉదయం ఉరి తీశారు, చివరి వరకూ ఉరి నుంచి తప్పించుకోవాలి అని చేసిన వీరి ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి, చివరకు ఇన్ని సంవత్సరాలు వీరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...