హైదరాబాద్(Hyderabad) వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రకటించింది. బస్సులు తిరిగే ప్రాంతాలను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...