దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు బయటకు రావడానికే జంకుతున్నారు. కొంతమంది కామాంధుల అఘాయిత్యాలకు ఏమి తెలియని మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావి వరస, వివాహిత, అవివాహిత ఇలాంటి తేడాలు...
ఒంటె పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రోటీన్ల లోపంతో బాధపడువారు కూడా ఈ పాలను తీసుకోవడం...
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారని అందరికి తెలిసిన సంగతే. ఎందుకంటే, పాలలో కాల్షియం, ప్రొటీన్లు, సహజ కొవ్వు, కేలరీలు, విటమిన్ డి, విటమిన్ బి-2, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు శరీరానికి...
ప్రస్తుతం జీవనవిధానం మారింది. ఒకప్పుడు గటక, రాగి జావ వంటి పదార్ధాలు తీసుకునే వారు. ఆ తరువాత అన్నానికె ప్రాధాన్యత ఎక్కువ. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో నీళ్లను తాగుతుంటారు....
దేశంలో స్త్రీలకు రక్షణ కరువైంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన నిందితుల్లో మార్పు రావడం లేదు. దగ్గరి వాళ్లే నమ్మించి నయవంచన చేస్తున్నారు. కామంతో కాటేస్తూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. దీనితో...
సాధారణంగా అందరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. కానీ మన జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరు తాగే విషయంలో వీలయినంత జాగ్రత్తగా ఉండడం...
సాధారణంగా మహిళలు వంటల్లో పసుపు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుంది. పసుపు పరిమితంగా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో పేపర్ కప్స్లో టీ పోసి అతిధులకు తాగమని ఇస్తుంటారు. అంతేకాకుండా ఆఫీసుల్లో పనిచేసే కొందరు యువకులు కుడా పేపర్ కప్స్లో టీ తాగుతారు. కానీ అలా తాగడం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...