ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది... కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా తొమ్మిదిమంది మృతి చెందారు... మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు......
ఇప్పుడు సిగరెట్ తాగడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది... చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ప్రతీ ఒక్కరు సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు... కాలేజీ విద్యార్థులు అయితే చెప్పాల్సిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...