మనం పెద్దలని గౌరవిస్తూ ఉంటాం, మన మధ్య లేని వారిని స్మరించుకునే సమయంలో వారికి పితృకర్మలు నిర్వహిస్తూ ఉంటాం.. భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతా పూజలకు శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక...
మనకు కనిపించేవి అన్నీ విషసర్పాలు కావు అన్నీ కాటు వేస్తే చనిపోరు కొన్ని మాత్రమే విషసర్పాలు, అయితే తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది.
50 శాతం...
ఈ రోజుల్లో ఏది అమ్మాలి అన్నా ఏది కొనాలి అన్నా అంతా ఆన్ లైన్ అయింది, అయితే చాలా మంది ఇప్పుడు తమ వస్తువులు అమ్మడానికి సెకండ్ హ్యాండ్ బైక్స్ కార్లు కొనడానికి...
ఆదివారం అమావాస్య రేర్ గా వస్తుంది, ఇలాంటి రోజు సూర్యగ్రహణం రావడం ఓ విశేషం అంటున్నారు పండితులు.. చాలా వరకూ మూడ నమ్మకాలు నమ్మవద్దని చెబుతున్నారు.. కచ్చితంగా గోవులకి పళ్లు పెట్టండి కుదిరితే...
ఫోన్లు ఎవరితో అయినా మాట్లాడితే ఆ మాటలు సంభాషణలు బయటకు వస్తే పరిస్దితి ఎలా ఉంటుందో తెలిసిందే, ప్రైవసీ అనేది ఉండాల్సిందే, ఇక సెలబ్రెటీల విషయంలో ఇవి మరింత పక్కాగా ఉండాలి, తాజాగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...