కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ఎక్కువగా కరోనా బారీన పడుతున్నారు...ఇప్పటికే చాలామంది ప్రజా ప్రతినిధులుకరోనా వైరస్ బారీన పడి కోలుకోగా మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు... ఇక మరికొందరు వైరస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...