ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకునే వారికి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ...
చాలా మంది ఇయర్ ఫోన్స్ తెగ వాడుతూ ఉంటారు, అయితే ఇలా వాడటం మంచిది కాదు అని అంటున్నారు వైద్యులు నిపుణులు, ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ ఒకరి నుంచి మరొకరు తీసుకుంటూ ఉంటారు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...