Tag:ec

Maharashtra | ఎన్నికల వేళ వంద కోట్లు సీజ్ చేసిన అధికారులు..

Maharashtra - Jharkhand | ఎన్నికలంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు భారీ మొత్తంలో నగదు పంచడం అనేది చాలా సాధారణ ప్రక్రియలా మారిపోయింది. దానిని అరికట్టడం కోసం అధికారులు ఎక్కడిక్కడ...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా నిధులు...

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా డీజీపీ...

ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల...

KCR కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు ప్రచారం...

ఏపీలో ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు

EC | ఎన్నికల ముందు వైసీపీకి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,...

Rajya Sabha Elections | రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

Rajya Sabha Elections | లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 15 రాష్ట్రాలకు చెందిన 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ...

దొంగ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రాష్ట్ర ఎన్నికల అధికారులు...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...