కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ‘‘రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...