భారతదేశ జాతీయ ఎన్నికల సంఘం(Election Commission)పై కేంద్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం అద్భుతంగా చేస్తున్న పని ఒకే ఒక్కటంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అది...
తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వేసవి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) తాజాగా స్పీడ్ పెంచింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పలు రాష్ట్రాల అధికారులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా...
దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు సమయం ఆసన్నమైంది. రేపు(శనివారం) మధ్యాహ్నం షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా,...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్కు రెండు రోజులు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రైతులకు 'రైతుబంధు(Rythu Bandhu)' సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని...
తెలంగాణలో రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. రిట్నరింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈనెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన,...
Telangana |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వాహణపై చర్చించి, అధికారులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాకుండా.. పోలింగ్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...