ఏపీలో మరో ఎన్నికల సందడి మొదలైంది...ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది...ఈ నెల 8న పోలింగ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...