ఒక వ్యక్తి మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు.... ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది... పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సత్తిబాబు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...