తెలంగాణ(Telangana)- ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు నడుమ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. చర్ల మండలం సమీప సరిహద్దు పుట్టపాడు దండకారణ్య ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి...
రోజురోజుకు దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, కోర్టులు ఎంతటి శిక్ష వేసిన అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణాలో అత్యాచారం నిందితునిపై దిశ ఎన్ కౌంటర్ ఎంతలా...
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీనగర్లోని రంగ్రెత్ ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
సెంట్రల్ కాశ్మీర్లోని...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ దిశా హత్యాచారం కేసు లో దోషులుగా వున్న నలుగురు నిందితులని కొద్ది రోజుల క్రితం తెల్లవారుజూమున పోలీసులనుంచి తప్పించుకునే సమయంలో వారిని ఆత్మ రక్షణలో భాగంగా,...
దిష సంఘటనలో చనిపోయిన నిందితుల నాలుగు కుటుంబాల సభ్యులు మాత్రం తమకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు.. వారే మా జీవితానికి ఆధారం అనుకున్నాము కాని వారిని ఇలా అర్ధాంతరంగా...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్,
చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయారు... క్రైమ్ సీన్లో...
దిష కేసులో నలుగురు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. నిందితులని ఎన్ కౌంటర్ చేశారు అని తెలియగానే దిష కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నిరోజులు కేసు గురించి జాప్యం...
దిష కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశపై హత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ దగ్గర చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గరఎక్కడ అయితే దిశని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...