కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి గుడ్...
తెలంగాణాలో ఎంట్రన్స్ టెస్టులు జూలైలో జరగనున్నాయి. అయితే పవేశ పరీక్షలకు అప్ప్లై చేసిన విద్యార్థులు ఆ తరువాత ఎగ్జామ్ ఎప్పుడుంది? ఏంటి అనే విషయాలు పట్టించుకోరు. దీనితో పరీక్ష అయిపోయినాక ఆ విషయం...
తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్ల కోసం మే 8న పరీక్ష నిర్వహించారు. నాలుగు సొసైటీలకు కలిపి మొత్తం 48,440 సీట్లుండగా..1,47,924 విద్యార్థులు అప్లై చేసుుకున్నారు. అందులో 1,38,000 మంది...
తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ కు మార్చి 26 నుంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...