మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడుతున్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో మీడియా సమావేశంలో ఈటల మరోసారి...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...