తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ కు మార్చి 26 నుంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా...
డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2022 మార్చి 8లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్కు...
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని...
ఇప్పుడు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి వారికి గ్రేడింగ్ ఇచ్చి రిజల్ట్ ఇవ్వాలి అని అక్కడ ప్రభుత్వం తెలిపింది, పలు రాష్ట్రాలు ఇప్పుడు పది పరీక్షలను రద్దు చేస్తున్నాయి,...
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... పదవతరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సర్కార్ నిర్ణయింది... ఇక ఇదే బాటలో...
మొత్తానికి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేశారు, ఇక నేరుగా వారిని తర్వాత తరగతులకి ప్రమోట్ చేస్తున్నారు. అయితే, విద్యార్థులు మాత్రం తమకు వచ్చే గ్రేడ్ కోసం ఎదురుచూడాల్సిందే... రాష్ట్రంలో...
అవును లాక్ డౌన్ వేళ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు, అలాగే వ్యాపారులు ఇళ్లకు పరిమితం అయ్యారు, ఈ సమయంలో విద్యార్దులకి కూడా మార్చి నుంచి జరగాల్సిన పరీక్షల కూడా వాయిదాపడ్డాయి, అయితే...
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 15 ఏళ్లు అవుతున్న హీరోయిన్ తమన్నా... ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ తగ్గలేదు... తన గ్లామర్ తో సినిమా అభిమానులను అలరిస్తూనే ఉంది... ప్రస్తుతం తమన్నా సిటిమార్ చిత్రంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...