చాలా మంది ఎక్కువగా బాధపడే సమస్యలలో కళ్ళ మంటలు కూడా ఒకటి. ఈ సమస్య మరింత అధికం అయితే తీవ్ర కంటిమంటతో ఇబ్బందిపడవల్సి ఉంటుంది. ఈ సమస్యకు బాక్టీరియా లేదా వైరల్ సంబంధించి...
సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమ్ఇండియా నేడు మూడో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఇండియాకు చావోరేవో కాగా సఫారీలు ముచ్చటగా మూడో మ్యాచ్...
మనిషికి కళ్ళు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తూ చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే కంటి ఆరోగ్యం ఎల్లప్పుడు బాగుండాలంటే...
మనం ఈ లోకాన్ని చూడాలంటే కళ్ళు తప్పనిసరి. కళ్ళు లేనిదే మనం ఏ పని చేయలేము. అందుకే ముందుగా కళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకు జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. జీడిపప్పు...
మనందరికీ రెండు కళ్ళు ఉంటేనే మనం ఏదైనా స్పష్టంగా చూడగలం. కానీ కొందరికి ఒక వైపు దానంతటదే కనురెప్ప వాలిపోవడం, ఒక వైపు భాగమంతా..అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒకవైపు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...