నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారీ చేస్తున్న సురేష్ అనే నిందితుడిని గుంటూరు పరిధిలోని పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చేశారు. జెఎన్టీయూ- కాకినాడ లోగోలతో నిందితుడు నకిలీ పత్రాల తయారీ చేసిన వైనంతో...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు... తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు దిల్ రాజు...
...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని...
నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్(Women Petrol Bunk)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి...