నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని హైదరాబాదల్ లోని కెపిహెచ్ బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2000 రూపాయల నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...