ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది...
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కిడ్నాపర్ల గాని హడలెత్తిస్తోంది. చిన్నపిల్లల కిడ్నాపర్ల(Children Kidnap) ముఠా సంచారం కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల గ్యాంగ్ తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోడ్లపై తిరుగుతూ పిల్లల్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...