Tag:farmer

న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌లో రైతు పొర్లుదండాలు!

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో మాంద్‌సౌర్ కలెక్టరేట్‌లో ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపారు. తనకు న్యాయం చేసే వరకు తగ్గేదే లేదన్నారు. కలెక్టరేట్ అంతా పొర్లుదండాలు పెట్టడం ప్రారంభించాడా రైతు. దీనికి సంబంధించి వీడియో...

ఏపీలో విషాదం..కౌలు రైతు ఆత్మహత్య

దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం చేస్తే పెట్టుబడి గిట్టక తనువు చాలిస్తున్నారు. దీనికి తోడు ఎరువులు, మందులు, నాటు కూళ్లు పెరగడంతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన...

మొరాయిస్తున్న పీఎం కిసాన్ ఈకెవైసి..రైతుల ఇక్కట్లు

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రెండు వేల రూపాయల సాయం పీఎం కిసాన్ విషయంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. రైతులు ఇకెవైసి లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రైతులు...

పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ గడువు పెంపు

తాజాగా కేంద్రం రైతులకు మరో శుభవార్త చెప్పి ఆనంద పరుస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ఈ శుభవార్త వర్తిస్తుంది.ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి...

ఆ రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం..

ఏపీలో అన్నదాతల మరణంపై స్పందించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంటలు పండించిన తర్వాత నష్టాలు రావడంతో అప్పుల తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం అని...

తెలంగాణకు రెయిన్ అలెర్ట్..వచ్చే మూడు రోజుల్లో మోస్తారు వర్షాలు

ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల...

మీకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి..

రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం.  ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు కోన్ని కోట్లు విడుదల చేసింది....

పంజాబ్ అభివృద్ధికి పది సూత్రాలు..ఎన్నికలకు ముందు కేజ్రీవాల్​ హామీల జల్లు

మరికొద్ది రోజుల్లో పంజాబ్​ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు. సీఎం పీఠం దక్కించుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) అదే...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...