మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో మాంద్సౌర్ కలెక్టరేట్లో ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపారు. తనకు న్యాయం చేసే వరకు తగ్గేదే లేదన్నారు. కలెక్టరేట్ అంతా పొర్లుదండాలు పెట్టడం ప్రారంభించాడా రైతు. దీనికి సంబంధించి వీడియో...
దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం చేస్తే పెట్టుబడి గిట్టక తనువు చాలిస్తున్నారు. దీనికి తోడు ఎరువులు, మందులు, నాటు కూళ్లు పెరగడంతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన...
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రెండు వేల రూపాయల సాయం పీఎం కిసాన్ విషయంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. రైతులు ఇకెవైసి లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రైతులు...
తాజాగా కేంద్రం రైతులకు మరో శుభవార్త చెప్పి ఆనంద పరుస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ఈ శుభవార్త వర్తిస్తుంది.ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి...
ఏపీలో అన్నదాతల మరణంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంటలు పండించిన తర్వాత నష్టాలు రావడంతో అప్పుల తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం అని...
ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల...
రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు కోన్ని కోట్లు విడుదల చేసింది....
మరికొద్ది రోజుల్లో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు. సీఎం పీఠం దక్కించుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అదే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...