రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కాసేపటి క్రితమే కిసాన్ డ్రోన్లు ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. రైతులకు మేలు జరిగేందుకు పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేసేందుకు కిసాన్ డ్రోన్ల...
లాక్ డౌన్ కారణంగా ఏ రంగంపైనైనా తక్కువ ప్రభావం పడిందా అంటే అది వ్యవసాయ రంగం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా మంది కోవిడ్ 19 దెబ్బకి సొంత ఊర్లకు వచ్చి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో...
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు విడతలుగా రూ.10000 ఖాతాలో జమ చేస్తుంది. ఇక తాజాగా యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి...
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండా గ్రామంలో అధికారులకు , రైతులకు తగాదా ఏర్పడింది. రైల్వే మార్గం కోసం సర్వేకు వచ్చిన ఎమ్మార్వో, ఆర్ఐలను రైతులు అడ్డుకున్నారు.
గతంలో ఎన్నో భూములు...
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తెచ్చింది. వీటి వలన చాలా మంది రైతులు లబ్ది పొందుతున్నారు. పీఎం కిసాన్, పంట భీమా వంటి పథకాలు రైతులకు ప్రయోజనకరంగా...
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....