తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యంను, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్య పరిష్కారానికి చర్యలు...
చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ...
మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన...
అమరావతి ప్రాంతంలో ధర్నాలు రోజు రోజు ఉద్రుతం అవుతున్నాయి... రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున రైతులు ధర్నాలు చేస్తున్నారు.... ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో జైలుకు వెళ్లనున్నారు... జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్నారు... నిన్న రాత్రి అమరావతి ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులను పోలీసులు...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.... గత కొద్దికాలంగా వైసీపీ వర్సెస్ పవన్ గా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి... ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తన దూకుడును...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....