సెల్ ఫోన్తోనే రోజూ గడపుతున్నావంటూ కొడుకును తండ్రి మందలించటంతో.. మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. తన కుమారుడు తన వల్లే మరణించాడనే అపరాధ భావంతో తండ్రి కూడా ఉరివేసుకొని మృతి...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...