రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....