ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
తెలుగుదేశం...
ఏపీలో అంతర్వేది రథం దగ్దంపై రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే... దీనిపై స్పందిస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు... ఇక వారి విమర్శలపై ఎమ్మెల్యే రోజా...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ పై అతని ఫ్యాన్స్ ఆగ్రహయంతో ఉన్నారా అంటు అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో...
తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... డాక్టర్లను, పోలీసులను, కార్మికులను, రాజకీయ నాయకులను సైతం వదల కుంది... ఇప్పటికే కరోనా బారీన పడిన...
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం అని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రాధాన కార్యదర్శి నారాలోకేశ్... ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.. అయ్యన్న...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయిందని నారా లోకేశ్ ఆరోపించారు.... అందుకే 5 రూపాయిల చిల్లర...
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాయం అవుతుందని నారా లోకేశ్ ఆరోపించారు... 70 మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్న తరువాత కూడా ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక దాహం తగ్గలేదని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...