చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన రెండు ప్రాజెక్టులు ఒకే చేశారు, ఆయన ఎందులో నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఆయన వేదాలం రీమేక్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయింది... ఈనెల 25న ఉదయం 11 గంటలకు భేటీ కానున్నట్లు వార్తలు...
ఏపీ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.. తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉండటంతో పార్టీలో ప్రస్తుతం...
జనసేన పార్టీ అధినేత సౌత్ ఇండియా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే... పవన్ వరుస చిత్రాలను సైన్ చేసి అభిమానులను అలరించేందుకు...
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస హ్యాట్రిక్ విజయాలు సాధించిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు,అలాగే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. మరి విశాఖకు రాజధాని ఎప్పుడు తరలిస్తారు, ఎప్పుడు అక్కడ...
తెలుగుదేశం పార్టీ పరిస్దితి ఏమిటా అనే మీమాంస ఇప్పుడు అందరిలో ఉంది, ఓ పక్క గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడి వెళుతున్నారు, ఈ సమయంలో అసలు ప్రతిపక్ష హోదా లేకుండా...
ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి గంటా శ్రీనివాసరావు... రాజకీయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో గంటా దిట్టా అంటారు... సుమారు రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న గంటా ఇప్పటివరకు ఓటమిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...