జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినిలు వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. కాగా వారికి...
Food poisoning at kasturba girls hostel narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 35 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైయారు. విషయం...
తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత...
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే...
Hyderabad | నాంపల్లిలో రెడ్హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్లో లిఫ్ట్కు గోడకు మధ్య ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. అతడిని దాదాపు...