ఏపీ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతోంది. దీనికి నిదర్శనమే దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని వెల్లడించింది. అందుకే ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...